న్యూఢిల్లీ: ఐపీఎల్, ఐబీఎల్ తరహాలో భారత్లో మరో కొత్త లీగ్కు తెరలేవబోతోంది. ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో ఇండియన్ అథ్లెటిక్స్ లీగ్ (ఐఏఎల్) పేరిట భారీ ఎత్తున పోటీలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్లను ఈ పోటీల్లో బరిలోకి దించాలని నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు.
ఇటీవల జరిగిన భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో లీగ్ సాధ్యసాధ్యాలపై చర్చించారు. ఈ ప్రతిపాదిత లీగ్లో 8 నుంచి 10 ఫ్రాంచైజీలు ఉండే అవకాశం ఉంది. ఒక్కో జట్టులో 16 (8 పురుషులు, 8 మహిళలు) మంది అథ్లెట్లు ఉంటారు. ఇందులో ఇద్దరు లేదా ముగ్గురు అంతర్జాతీయ అథ్లెట్లకు అవకాశం ఉంటుంది. అథ్లెట్లకు వేలం పాట నిర్వహిస్తారు. ఈ మొత్తం లీగ్కు రూ. 100 కోట్లు వ్యయం అయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
అథ్లెటిక్స్లోనూ లీగ్!
Published Wed, Jan 8 2014 1:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement