భారత్లో టి20 ప్రపంచకప్కు...
కరాచీ: టి20 ప్రపంచకప్లో పాకిస్తాన్ పాల్గొనే అంశంపై సందిగ్ధత వీడింది. టోర్నీకి ఆతిథ్యమిస్తున్న భారత్కు వెళ్లేందుకు పాక్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే టోర్నీ సందర్భంగా తమ జట్టుకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. దీంతో వారం రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. భారత్ వెళ్లేందుకు తమ ప్రభుత్వం ఆమోదం తెలపడంపై పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశారు.
ఐసీసీ తమ జట్టుకు పూర్తిస్థాయి భద్రతను కల్పించాలని కోరారు. భారత్లో ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే టోర్నీకి మాత్రమే తమ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని స్పష్టం చేశారు. ఒకవేళ టోర్నీ నుంచి వైదొలిగితే పెద్ద మొత్తంలో జరిమానా కట్టాల్సి వచ్చేదన్నారు. మరోవైపు మ్యాచ్ల కోసం వందల సంఖ్యలో పాక్ అభిమానులు భారత్కు వచ్చే అవకాశాలున్నాయని, వాళ్లకు తగిన వసతులు ఏర్పాటు చేయాలన్నారు. మార్చి 16న క్వాలిఫయర్తో జరిగే మ్యాచ్తో పాక్ టోర్నమెంట్ను ప్రారంభిస్తుంది.
పాక్ క్రికెట్ జట్టుకు అనుమతి
Published Thu, Feb 25 2016 11:52 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement