కోల్కతా: క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్-పాకిస్తాన్ ప్రపంచ కప్ మ్యాచ్కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ నెల 19 కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో జరిగే దాయాదుల పోరుకు ముందు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ జాతీయ గీతం ఆలపించనున్నారు.
క్రికెట్ మ్యాచ్కు ముందుగా ఇరు దేశాల జాతీయ గీతాలను పాడటం సంప్రదాయంగా వస్తున్న సంగతి తెలిసిందే. కోల్కతా మ్యాచ్లో అమితాబ్ భారత జాతీయ గీతాన్ని, పాక్ శాస్త్రీయ గాయకుడు షఫాఖత్ అమానత్ అలీ ఆ దేశ జాతీయ గీతాన్ని పాడనున్నారు. ఈ మ్యాచ్కు హాజరయ్యే విషయాన్ని అమితాబ్ ధ్రువీకరించారు. 'భారత్-పాక్ మ్యాచ్ రోజు సీనియర్ బచ్చన్ జాతీయ గీతాన్ని పాడుతారు' అని ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇక పాక్ గాయకుడు అలీ రాక విషయాన్ని బెంగాల్ క్రికెట్ సంఘం ధ్రువీకరించింది.
భారత్-పాక్ మ్యాచ్కో ప్రత్యేకత
Published Wed, Mar 16 2016 8:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement