చండీగఢ్: ఇంటర్ స్టేట్-ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ మహిళల జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. షఫీ ఖురేషీ కప్ కోసం జరుగుతున్న ఈ టోర్నీ సెమీఫైనల్లో శుక్రవారం ఏపీ 2-0 తేడాతో చండీగఢ్ను చిత్తు చేసింది.
మొదటి సింగిల్స్లో రాష్ట్రానికి చెందిన రుత్విక శివాని 21-11, 21-10 స్కోరుతో ముస్కాన్ సోహిపై విజయం సాధించింది. డబుల్స్ మ్యాచ్లో రితుపర్ణ దాస్-మేఘన జోడి 21-10, 21-15 తేడాతో ముస్కాన్ సోహి-కైలాష్పై గెలుపొందింది. మరో సెమీ ఫైనల్లో ఎయిరిండియా 2-0తో కర్ణాటకను ఓడించి ఫైనల్కు చేరుకుంది. పురుషుల విభాగం (నారంగ్ కప్)లో ఎయిరిండి యా 2-0తో మహారాష్ట్రపై, కేరళ 2-0తో చండీగఢ్పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించాయి.
ఫైనల్లో ఏపీ అమ్మాయిలు
Published Sat, Nov 30 2013 12:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement