స్టేట్ ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: వీఏ శర్మ, ఇందిరాంబ స్మారక క్యారమ్ చెస్ టోర్నమెంట్లో అపూర్వ, శ్రీనివాస్ సత్తా చాటారు. ఆనంద్నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స అకాడమీలో జరుగుతోన్న ఈ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో వరల్డ్ చాంపియన్ అపూర్వ విజేతగా నిలవగా... పురుషుల విభాగంలో శ్రీనివాస్ సింగిల్స్, డబుల్స్ టైటిళ్లను గెలుచుకున్నాడు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అపూర్వ (ఎల్ఐసీ) 20-11, 25-9తో సవితా దేవి (పోస్టల్)పై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన గేమ్లో జి. మాధవి 23-15, 15-13తో బి. సునీతా దేవిపై గెలిచింది.
మరోవైపు పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఐదో సీడ్ శ్రీనివాస్ 5-21, 25-16, 15-1తో మూడో సీడ్ మొహమ్మద్ అహ్మద్ను ఓడించి విజేతగా నిలిచాడు. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్ల్లో మొహమ్మద్ అహ్మద్ 18-9, 15-25, 20-10తో దినేశ్ బాబుపై, కె. శ్రీనివాస్ 2-25, 22-14, 25-16తో ఎస్. ఆదిత్యపై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించారు. డబుల్స్ విభాగంలో కె. శ్రీనివాస్-బాసిల్ ఫిలిప్స్ జంట 24-25, 17-24, 25-15తో వి. శ్రీనివాస రెడ్డి-ఎస్. ఆదిత్య జోడీని ఓడించి టైటిల్ను కై వసం చేసుకుంది.
విజేతలు అపూర్వ, శ్రీనివాస్
Published Sun, Jan 1 2017 10:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నూతన కార్యవర్గం ఎన్నిక
ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
డెంగీతో ఒకరి మృతి
వలస కార్మికులకు అండగా..
ఆర్మూర్లో బైక్ చోరీకి యత్నం
కోనాపూర్లో అగ్ని ప్రమాదం
పొరపాట్లకు తావులేకుండా ఈవీఎంల కమిషనింగ్
చెట్టును ఢీకొని ఒకరి మృతి
విజృంభిస్తున్న ఎండలు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement