హైదరాబాద్:అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ (ఏఎస్ఐఎస్సీ) జాతీయ క్రీడలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఆఫ్ ఎగ్జామినేషన్స న్యూఢిల్లీ చైర్మన్ డాక్టర్ జి.ఇమ్మాన్యూల్ జ్యోతిని వెలిగించి ఈ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. పాఠశాల స్థాయిలోనే క్రీడా ప్రతిభను చాటుకోవాలని విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు. గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని ఆకాంక్షించారు.
విద్యార్థులకు ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించాలని అన్నారు. అందుకు ఏఎస్ఐఎస్సీ నేషనల్ గేమ్స్ను ఉదాహరణగా అభివర్ణించారు. ఏఎస్ఐఎస్సీ తెలంగాణ, ఏపీ రీజనల్ సెక్రటరీ మారుతి రాంప్రసాద్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 9 తొమ్మిది రీజియన్ల నుంచి 1600 స్కూళ్లు, 3500 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ నెల 11వ తేదీ వరకు నగరంలోని వివిధ చోట్ల 8 ఈవెంట్లలో పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఆఫ్ ఎగ్జామినేషన్స న్యూఢిల్లీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సెక్రటరీ జెర్?ర అర్తూన్, వరల్డ్ ఆర్మ్ రెజ్లింగ్ చాంపియన్ జాబి మాథ్యూ, రియో పారా ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన వరుణ్ సింగ్ భాటి తదితరులు పాల్గొన్నారు.
ఏఎస్ఐఎస్సీ క్రీడలు ప్రారంభం
Published Mon, Nov 7 2016 10:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూరల్ యాక్షన్కి సై
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవాలి
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement