కాన్బెర్రా: భారత్ తో బుధవారమిక్కడ జరుగుతున్న నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. విజయం కోసం టీమిండియా ఆరాటపడుతుండగా, క్లీన్ స్వీప్ లక్ష్యంగా ఆసీస్ బరిలోకి దిగుతోంది.
భారత్ టీమ్ లో ఒక మార్పు చోటుచేసుకుంది. బరీందర్ స్థానంలో భువనేశ్వర్ కుమార్ ను తీసుకున్నారు. ఆసీస్ టీమ్ లో రెండు మార్పులు జరిగాయి. బొలాండ్, షాన్ మార్ష్ స్థానంలో లియాన్, వార్నర్ జట్టులోకి వచ్చారు. ఐదు వన్డేల సిరీస్ ను ఆస్ట్రేలియా ఇప్పటికే 3-0తో గెల్చుకుంది.
బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
Published Wed, Jan 20 2016 8:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
Advertisement