లూయిస్విల్లే (కెంటకీ): న్యూమోనియా కారణంగా బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని బాక్సర్ అధికార ప్రతినిధి బాబ్ గునెల్ తెలిపారు. ఇప్పటికే పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న 72 ఏళ్ల అలీకి డాక్టర్ల బృందం చికిత్స అందిస్తోందన్నారు. ‘శనివారం ఉదయం అలీ ఆసుపత్రిలో చేరారు. స్వల్ప స్థాయిలో న్యూమోనియా సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు’ అని గునెల్ పేర్కొన్నారు. అయితే అలీ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు బాక్సర్కు చికిత్స అందిస్తున్న ఆసుపత్రి వివరాలను వెల్లడించలేదు.
లూయిస్విల్లేలో సెప్టెంబర్లో జరిగిన ‘మహ్మద్ అలీ హుమానిటేరియన్’ అవార్డుల కార్యక్రమంలో చివరిసారి కనిపించిన బాక్సర్... ఆ తర్వాత బయట ఎక్కడా కనిపించలేదు. అప్పట్లో అలీ ఈ కార్యక్రమానికి హాజరైనా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 1981లో బాక్సింగ్ కెరీర్కు వీడ్కోలు చెప్పిన అలీ... 2005లో అప్పటి అధ్యక్షుడు జార్జి బుష్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక ‘ప్రెసిడెన్షియల్ మెడల్’ను స్వీకరించారు.
ఆసుపత్రిలో చేరిన మహ్మద్ అలీ
Published Mon, Dec 22 2014 1:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విజృంభిస్తున్న ఎండలు
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
పోలింగ్కు సర్వం సిద్ధం
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement