బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ

Published Sat, Apr 18 2015 3:39 PM

బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ

విశాఖపట్నం: ఐపీఎల్-8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ డుమినీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సాయంత్రం 4  గంటల నుంచి విశాఖ వైఎస్ఆర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. సొంత మైదానంలో జరిగే ఈ మ్యాచ్లో విజయం సాధించేందుకు హైదరాబాద్ సన్నద్ధమైంది. ఇరు జట్లు కూడా ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు ఓడి ఒకదాంట్లో గెలిచాయి.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement