కరాచీ: ప్రస్తుత తరుణంలో పాకిస్తాన్ క్రికెటర్లు అహ్మద్ షెహ్జాద్, ఉమర్ అక్మల్పై ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) భారీ అంచనాలు పెట్టుకోవడం అనవసరమని ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది అభిప్రాయడ్డాడు. ఒకవేళ వారి నుంచి పాక్ క్రికెట్ బోర్డు ఎక్కువగా ఆశిస్తే పొరబడినట్లేనని తెలిపాడు.
వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే పాక్ జట్టులో స్థానం కోల్పోయిన ఆ క్రికెటర్లను విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ స్థాయి క్రికెటర్లగా అంచనా వేయవద్దని ఆఫ్రిది సూచించాడు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే జట్టులో అటు ఆఫ్రిదితో పాటు, షెహజాద్, అక్మల్లపై వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే షెహజాద్, అక్మల్ లు క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన కారణంగా పాక్ బోర్డు వీరిని ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయలేదు. అయితే దీనిపై మాట్లాడిన ఆఫ్రిది.. ఏ స్థాయి క్రికెటరైనా క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడకూడదన్నాడు.
ఆ క్రికెటర్లను విరాట్తో పోల్చలేం!
Published Tue, May 31 2016 5:38 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
Advertisement