నాటింగ్హమ్: ఆఖరి బంతికి ప్లంకెట్ సిక్సర్ కొట్టడంతో శ్రీలంకతో తొలి వన్డేను ఇంగ్లండ్ టై చేసుకోగలిగింది. మంగళవారం ట్రెంట్బ్రిడ్జ్ మైదానంలో జరిగిన ఈ డేనైట్ మ్యాచ్లో ఇంగ్లండ్ ఓటమి అంచుల నుంచి కోలుకుని టై చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 286 పరుగులు చేసింది. కెప్టెన్ మాథ్యూస్ (109 బంతుల్లో 73; 5 ఫోర్లు), ప్రసన్న (28 బంతుల్లో 59; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు.
ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్, విల్లీ, ప్లంకెట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తర్వాత ఇంగ్లండ్ కూడా 50 ఓవర్లలో 8 వికెట్లకు 286 పరుగులు చేసింది. ఒక దశలో 82 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టును బట్లర్ (99 బంతుల్లో 93; 6 ఫోర్లు, 1 సిక్సర్), వోక్స్ (92 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు) ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఏడో వికెట్కు 136 పరుగులు జోడించారు. చివర్లో ప్లంకెట్ (11బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా ఆడటంతో పాటు ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి మ్యాచ్ను ైటె చేశాడు. ఐదు వన్డేల సిరీస్లో రెండో మ్యాచ్ 24న జరుగుతుంది.
ఇంగ్లండ్, శ్రీలంక వన్డే టై
Published Thu, Jun 23 2016 12:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement