పాండే, సూర్యకుమార్ అవుట్ | Sakshi
Sakshi News home page

పాండే, సూర్యకుమార్ అవుట్

Published Sat, Apr 11 2015 9:14 PM

Gambhir out

కోల్ కతా: ఐపీఎల్-8 లో భాగంగా ఇక్కడ ఈడెన్ గార్డెన్స్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. 131 పరుగుల వద్ద సూర్యకుమార్ యాదవ్ (11), మనీష్ పాండే (23) అవుటయ్యారు.  

ఓపెనర్లు గంభీర్ (58), రాబిన్ ఊతప్ప (35) లు 81 పరుగుల శుభారంభం అందించారు. గౌతీ 41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్తో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. తాజా సీజన్లో గౌతీ వరుసగా రెండో సారి అర్ధశతకం చేశాడు. కోల్కతా 17 ఓవరల్లో వికెట్ నష్టానికి 137  పరుగులు చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement