క్వార్టర్స్ ఫైనల్స్లో జ్వాల-అశ్విని ఓటమి | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్ ఫైనల్స్లో జ్వాల-అశ్విని ఓటమి

Published Fri, Aug 14 2015 10:52 AM

gutta jwala-Ashwini ousted from World badminton

జకర్తా : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ క్వార్టర్స్ ఫైనల్స్లో గుత్తా జ్వాల జోడీ నిష్క్రమించింది.  శుక్రవారం జరిగిన క్వార్టర్స్ ఫైనల్స్ డబుల్స్లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప జోడి ... జపనీస్ క్రీడాకారిణిల చేతిలో 23-25, 14-21 తేడాతో ఓడారు. మరోవైపు మహిళల సింగిల్స్లో పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్కు చేరిన విషయం తెలిసిందే.

 

Advertisement
Advertisement