ఇంగ్లండ్ పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్, భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా.. ఇద్దరిలో ఎవరిదీ తప్పులేదని ఐసీసీ తేల్చింది. లార్డ్స్లో జరిగిన తొలి టెస్టులో ఇద్దరి మధ్య గొడవ జరగడం, దాంతో రవీంద్ర జడేజాకు తొలుత జరిమానా విధించడం తెలిసిందే. అయితే దీనిపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. ఆ తర్వాత శుక్రవారం జరిగిన క్రమశిక్షణా విచారణలో భారత, ఇంగ్లండ్ క్రికెటర్లిద్దరిలో ఎవరిదీ తప్పులేదని ఐసీసీ తేల్చింది.
ఈ విచారణ సుదీర్ఘంగా ఆరు గంటల పాటు సాగింది. ఆ తర్వాత ఇద్దరిలో ఎవరిదీ తప్పులేదని తేల్చడంతో తర్వాత సిరీస్లో జరగబోయే టెస్టు మ్యాచ్లలో వీళ్లిద్దరూ పాల్గొనడానికి అడ్డు లేకుండా పోయింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ విచారణతో ప్రస్తుతానికి ఆండర్సన్ - జడేజాల మధ్య వివాదానికి తెరపడినట్లయింది. రెండు జట్లకు చెందిన కొంతమంది ఆటగాళ్లతో సహా పలువురి సాక్ష్యాలు తీసుకున్నామని, వాళ్ల న్యాయవాదులను కూడా సంప్రదించామని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
జడేజా.. ఆండర్సన్.. ఇద్దరిదీ తప్పులేదు
Published Fri, Aug 1 2014 9:40 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement