సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే వన్డే ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం ఇరు జట్లు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ఈ మ్యాచ్ కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. టీమిండియాను నిలువరించడం కష్టమేనని, సెమీస్లో తమకు గట్టిపోటీ తప్పదని ఆసీస్ ఆల్రౌండర్ ఫాల్కనర్ అన్నాడు.
భారత్ను తక్కువగా అంచనా వేయడం లేదని ఫాల్కనర్ పేర్కొన్నాడు. భారత బౌలింగ్ పటిష్టంగా ఉందని చెప్పాడు. కాగా ఈ మ్యాచ్లో స్పిన్ బౌలింగ్ పెద్దగా ప్రభావం చూపబోదని ఫాల్కనర్ అభిప్రాయపడ్డాడు. భారత బౌలర్లు అశ్విన్, జడేజా ప్రపంచ స్థాయి స్పిన్నర్లయినా, సిడ్నీ వికెట్ స్పిన్కు అనుకూలించదని అన్నాడు. ఈ వేదికపై దక్షిణాఫ్రికా, శ్రీలంకల మధ్య జరిగిన మ్యాచ్లో స్పిన్నర్లు అంతగా ప్రభావం చూపని విషయాన్ని గుర్తు చేశారు. భారత్తో సెమీస్ మ్యాచ్ తమకు ఫైనల్ లాంటిదని ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అన్నాడు. భారత్, ఆసీస్ల మధ్య ఈ నెల 26న సిడ్నీలో సెమీ ఫైనల్ జరగనుంది.
'టీమిండియాను నిలువరించడం కష్టమే'
Published Mon, Mar 23 2015 4:40 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement