ఆరో వికెట్ కోల్పోయిన భారత్ | Sakshi
Sakshi News home page

ఆరో వికెట్ కోల్పోయిన భారత్

Published Thu, Mar 19 2015 1:10 PM

India lose sixth wicket

మెల్‌బోర్న్: బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా 296 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ ధోని(6) అవుటయ్యాడు. సెంచరీ వీరుడు రోహిత్ శర్మ(137; 126 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు) ఐదో వికెట్ గా పెవిలియన్ చేరాడు.
అర్ధ సెంచరీ చేసిన రైనా(65;  57 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్) నాలుగో వికెట్ పెవిలియన్ చేరాడు.

Advertisement
Advertisement