సెయింట్ కిట్స్:ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట జట్టు ప్రధానంగా ఇద్దరు ఆటగాళ్లపై దృష్టి పెట్టింది. ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే పర్యవేక్షణలో తొలి విదేశీ పర్యటనలో పాల్గొనబోతున్న టీమిండియా శనివారం వార్మప్ మ్యాచ్ను ఆడనుంది. దీనిలో భాగంగా భారత జట్టు ప్రధాన పేసర్ మొహ్మద్ షమీతో పాటు, ఓపెనర్ శిఖర్ ధవన్ల ప్రదర్శనపై మేనేజ్మెంట్ దృష్టి సారించింది. గతేడాది మార్చి నెల నుంచి అంతర్జాతీయ మ్యాచ్లకు షమీ దూరంగా ఉండటంతో అతని ఫామ్ ను, ఫిట్ నెస్ ను పరీక్షించనుంది. ఇక శిఖర్ విషయంలో టీమిండియా కాస్త ఆందోళనగానే ఉంది. అంతకుముందు టీమిండియా ఆడిన మ్యాచ్ల్లో శిఖర్ నిలకడలేమి జట్టును కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి ఆటగాళ్ల ప్రదర్శన ను నిశితంగా పరీక్షించేందుకు సిద్ధమైంది. దీంతో శిఖర్, షమీలు తమ సత్తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.
వెస్టిండీస్ ప్రెసిడెంట్ ఎలెవన్తో భారత జట్టు రేపట్నుంచి రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. టెస్టు సిరీస్ సన్నాహకంలో భాగంగా ముందుగా జరిగే ఈ వార్మప్ మ్యాచ్కు భారత జట్టు సీరియస్గానే సన్నద్ధమవుతోంది. ఆ తరువాత జులై 21 నుంచి 25 వరకు ఆంటిగ్వాలో తొలి టెస్టు జరుగనుండగా, జూలై 30 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకూ కింగ్ స్టన్లో రెండో టెస్టు, ఆగస్టు 9 నుంచి 13వ తేదీ వరకూ గ్రాస్ ఐస్లెట్లో మూడో టెస్టు, ఆగస్టు 18 నుంచి 22 వరకూ ట్రినిడాడ్లో నాల్గో టెస్టు జరుగనుంది.
ఆ ఇద్దరి భారత క్రికెటర్లపైనే దృష్టి!
Published Fri, Jul 8 2016 6:15 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement