విశాఖపట్నం, న్యూస్లైన్: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగాల్సిన రెండో వన్డేకు వరుణుడు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. హెలెన్ తుపాను కారణంగా నగరంలో విస్తృతంగా వర్షాలు కురుస్తుండడంతో ఆదివారంవైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్ నిర్వహణపై అయోమయం నెలకొంది. మరోవైపు రెండు జట్ల ఆటగాళ్లు చిరు జల్లుల మధ్యనే శుక్రవారం విశాఖకు చేరుకున్నారు. గాయంతో సిరీస్కు దూరమైన క్రిస్ గేల్ కూడా జట్టుతో పాటే వచ్చాడు. వీరికి అభిమానులు ఘనస్వాగతం పలికారు. షెడ్యూల్ ప్రకారం నేడు జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్స్ కూడా రద్దయ్యాయి.
ఇప్పటికే పిచ్, అవుట్ ఫీల్డ్పై కవర్స్ వేసి ఉంచారు. మ్యాచ్ జరిగే ఆదివారం వర్షం కొంత తెరిపి ఇచ్చినా స్టేడియంలో పూర్తి స్థాయి డ్రైనేజి సిస్టమ్ ఉండడంతో ఇబ్బంది ఉండదని క్యురేటర్ మల్లన్న తెలిపారు. 2012లో న్యూజిలాండ్ జట్టుతో జరగాల్సిన టి20 మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. ఇక్కడ చివరిసారిగా విండీస్ 2011లో వన్డే ఆడింది. మరోవైపు ఈ మైదానంలో భారత్కు ఇప్పటివరకూ ఓటమి లేకపోవడం విశేషం. ఇదిలావుండగా సమైక్య వాదులు మ్యాచ్లో హడావుడి చేయకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. స్టేడియంలోనికి బ్యానర్లను అనుమతించమని తెలిపారు.
వరుణుడు కరుణిస్తేనే..
Published Sat, Nov 23 2013 1:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement