న్యూఢిల్లీ: ప్రఖ్యాత ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ క్లబ్ మాంచెస్టర్ యునెటైడ్ తొలిసారిగా భారత్లో తమ అభిమానులను కలువనుంది. ‘ఐలవ్యునెటైడ్ఇండియా’ పేరిట జరిగే ఈ ఈవెంట్ వచ్చే నెల 17న బెంగళూరులోని యూబీ సిటీకి చెందిన ఆంఫి థియోటర్లో జరుగుతుంది. ఇందులో ఎంయూ అంబాసిడర్ డ్వైట్ యార్క్, క్లబ్ దిగ్గజ ఆటగాడు క్వింటాన్ ఫార్చూన్ పాల్గొని తమ వ్యక్తిగత విషయాలను పంచుకుంటారు. అలాగే ఆరోజు లివర్పూల్తో జరిగే మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా అభిమానులకు చూయించనున్నారు. ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు టిక్కెట్ల కోసం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఇలాంటి కార్యక్రమమే ఫిబ్రవరిలో ముంబైలో నిర్వహిస్తారు.
భారత అభిమానుల చెంతకు మాంచెస్టర్ యునెటైడ్
Published Thu, Dec 17 2015 11:53 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement