లాస్ ఎంజెల్స్: రణ్వీర్ సింగ్ సైని భారత్ తరఫున సరికొత్త చరిత్ర సృష్టించాడు. స్పెషల్ ఒలంపిక్స్ వరల్డ్ గేమ్స్లో స్వర్ణం సాధించి భారత్ తరఫున ఈ ఘన సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. లాస్ ఎంజిల్స్లో శుక్రవారం జరిగిన ఈ గేమ్లో 14 ఏళ్ల గోల్ఫర్ సైనీ తన భాగస్వామి మోనికా జగూతో కలిసి ఈ అరుదైన ఫీట్ సాధించాడు.
గుర్గావ్కు చెందిన రణ్వీర్ సైని ఆటిజంతో సతమతమవుతున్నాడు. రెండేళ్ల వయసు నుంచి నరాల సంబంధిత వ్యాధితో పోరాడుతున్న సైని తొమ్మిదేళ్ల ప్రాయంలో గోల్ఫ్ ఆడటం ప్రారంభించాడు. ఆసియా పసిఫిక్ వరల్డ్ గేమ్స్లో రెండు స్వర్ణాలు గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత గోల్ఫర్గా చరిత్ర సృష్టించిన విషయం విదితమే. అప్పటి నుంచి అతని పేరు వెలుగులోకి వచ్చింది. కాగా, తాజాగా ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచి భారత్ సత్తా చాటాడు.
సరికొత్త చరిత్ర సృష్టించిన రణ్ వీర్ సింగ్
Published Sat, Aug 1 2015 12:30 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ప్రజాస్వామ్య పరిరక్షణ సభ
వేద విజ్ఞానం కలిగిన భూమి భారత్
కాంగ్రెస్లో మున్సిపల్ కౌన్సిలర్ల చేరిక
పేదల సంక్షేమానికి పెద్దపీట
కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం
ఓటేసిన ఆర్వో
ధాన్యం దిగదు.. లారీ కదలదు
● జనసంద్రంగా ఐబీ చౌరస్తా ● మంచిర్యాలలో రోడ్షో
నేడు నీట్
డీఏవోగా సురేఖ బాధ్యతల స్వీకరణ
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement