ఏషియన్ గేమ్స్లో 'కబడ్డీ' ఆడేశారు | Sakshi
Sakshi News home page

ఏషియన్ గేమ్స్లో 'కబడ్డీ' ఆడేశారు

Published Fri, Oct 3 2014 8:43 AM

Indian women's kabaddi team wins gold medal in the asian games

ఇంచియాన్ :  దక్షిణ కొరియాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో భారత మహిళల కబడ్డీ జట్టు చెడుగుడు ఆడేసింది.  మహిళల కబడ్డీ జట్టు మరో స్వర్ణ పతాకాన్ని తెచ్చింది. ఫైనల్స్లో ఇరాన్పై 31-21 తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకూ భారత్ పది స్వర్ణాలను తన ఖాతాలో వేసుకుంది.  1990 నుంచి జరిగిన ఆసియా క్రీడలన్నింటిలోనూ  భారత్ బంగారం పతకం గెలుస్తూ వచ్చిన విషయం తెలిసిందే.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement