వెల్లింగ్టన్: చిత్తుగా తాగిన మత్తులో గొడవ పడిన న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ జెస్సీ రైడర్, మీడియం పేసర్ డౌగ్ బ్రేస్వెల్లను రెండో టెస్టుకు కూడా దూరంగా ఉంచారు. భారత్తో తొలి టెస్టుకు ముందు వీరిద్దరు ఆక్లాండ్ బార్లో తప్ప తాగి గొడవపడిన విషయం తెలిసిందే. ఈఘటనలో రైడర్ చేతికి, బ్రేస్వెల్ పాదానికి గాయాలయ్యాయి. ఇరువురిపై తాజాగా విచారణ జరుగుతోంది. ‘ఈనెల 14 నుంచి జరిగే రెండో టెస్టు కోసం కివీస్ జట్టును నేడు (మంగళవారం) కానీ తర్వాత కానీ ప్రకటిస్తారు. కానీ రైడర్, బ్రేస్వెల్ పేర్లను మాత్రం పరిగణనలోకి తీసుకోరు’ అని జట్టు కోచ్ మైక్ హెస్సన్ తెలిపారు. 2012లో ఓసారి వీరిద్దరు జట్టు క్రమశిక్షణను అతిక్రమించినందుకు వన్డే జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యారు.
రైడర్, బ్రేస్వెల్లపై రెండో టెస్టుకూ వేటు
Published Tue, Feb 11 2014 12:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
Advertisement