కాన్పూర్: తొలి టెస్టు మూడో రోజు ఆటలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అవుటైన తరువాత మ్యాచ్ స్వరూపం మొత్తం మారిపోయిందని టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా స్పష్టం చేశాడు. విలియమ్సన్ ను తన సహచర స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ బౌల్డ్ చేయడంతో అక్కడ్నుంచి కివీస్ పతనం ప్రారంభమైందన్నాడు. తొలి రెండు రోజులు న్యూజిలాండ్ స్పష్టమైన ఆధిక్యంలో నిలిచినా, మూడో రోజు ఆటకు వచ్చేసరికి భారత్ పైచేయి సాధించడానికి ఆ వికెట్ ను తొందరగా పెవిలియన్ కు పంపడమే ప్రధాన కారణమని జడేజా పేర్కొన్నాడు.
'కివీస్ బ్యాటింగ్ లైనప్లో విలియమ్సన్ సుదీర్ఘంగా క్రీజ్లో నిలబడే ఆటగాడు. ఆ వికెట్ ను సాధ్యమైనంత తొందరగా పెవిలియన్కు పంపాలనేది మూడో రోజు ఆటలో మా ప్రణాళిక. అది ఫలించిది. చక్కటి బంతితో విలియమ్సన్ను అశ్విన్ బోల్తా కొట్టించాడు. దాంతో కివీస్ ఇక తేరుకోలేకపోయింది. స్వల్ప విరామాల్లో న్యూజిలాండ్ ఆటగాళ్లను పెవిలియన్ పంపడంతో భారత్ కు ఆధిక్యం దక్కింది 'అని జడేజా తెలిపాడు. తొలి ఇన్నింగ్స్ లో జడేజా ఐదు, అశ్విన్ నాలుగు వికెట్లతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించిన సంగతి తెలిసిందే.
'మ్యాచ్ స్వరూపం మారింది అక్కడే'
Published Sun, Sep 25 2016 12:27 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
Advertisement