కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్కతా జట్టు నాలుగో విజయాన్ని నమోదు చేసింది. కేరళ బ్లాస్టర్స్ జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్లో కోల్కతా 3-2 గోల్స్ తేడాతో గెలిచింది. ఆట 29వ నిమిషంలో మోహన్ చేసిన గోల్తో కోల్కతా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఆ తర్వాత 42వ నిమిషంలో జెర్మాన్ గోల్తో కేరళ బ్లాస్టర్స్ 1-1తో స్కోరును సమం చేసింది. 84వ నిమిషంలో ఇజుమి గోల్ చేసి కోల్కతాకు 2-1తో ఆధిక్యాన్ని అందించగా... తర్వాతి నిమిషంలోనే జెర్మాన్ మరో గోల్ చేసి స్కోరును 2-2తో సమం చేశాడు. ఇక మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం ఖాయమనుకుంటున్న దశలో 90వ నిమిషంలో ఇజుమి గోల్ చేసి అట్లెటికో డి కోల్కతా జట్టుకు విజయాన్ని అందించాడు.
కోల్కతా విజయం
Published Wed, Nov 11 2015 12:30 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement