ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్కతా | Sakshi
Sakshi News home page

ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్కతా

Published Mon, Apr 20 2015 7:36 PM

ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్కతా

న్యూఢిల్లీ: ఐపీఎల్-8లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరగనున్న మ్యాచ్లో  కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గంభీర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.  రాత్రి 8 గంటల నుంచి ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో డుమినీ సారథ్యంలో ఢిల్లీ నాలుగు మ్యాచ్లాడగా రెండింటిలో నెగ్గింది. కోల్కతా ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండింటిలో గెలుపొందింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement