అబుదాబి: ఓపెనర్ ఖుర్రమ్ మన్జూర్ (244 బంతుల్లో 131 బ్యాటింగ్; 14 ఫోర్లు) కెరీర్లో తొలి సెంచరీ సాధించడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో పాకిస్థాన్ ఆధిక్యంలో నిలిచింది. తొలి టెస్టు ఆడుతున్న షాన్ మసూద్ (140 బంతుల్లో 75; 8 ఫోర్లు) కూడా రాణించడంతో రెండో రోజు మంగళవారం ఆట ముగిసే సరికి పాక్ తమ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది.
ప్రస్తుతం పాక్ 14 పరుగుల ఆధిక్యంలో ఉంది. మన్జూర్తో పాటు కెప్టెన్ మిస్బావుల్ హక్ (77 బంతుల్లో 44 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజ్లో ఉన్నాడు. అంతకు ముందు దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో 249 పరుగులకు ఆలౌటైంది. హషీమ్ ఆమ్లా (252 బంతుల్లో 118; 13 ఫోర్లు) చక్కటి సెంచరీ సాధించగా, జేపీ డుమిని (94 బంతుల్లో 57; 6 ఫోర్లు, 1 సిక్స్) అతనికి అండగా నిలిచాడు. పాక్ బౌలర్లలో ఇర్ఫాన్, బాబర్ చెరో 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బ తీశారు. అజ్మల్కు 2 వికెట్లు దక్కాయి.
పాకిస్థాన్కు ఆధిక్యం
Published Wed, Oct 16 2013 1:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement