న్యూఢిల్లీ: భారత క్రికెట్ ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీ లు ఆటగాళ్ల, టీం సపోర్టింగ్ స్టాఫ్ ల కాంట్రాక్టు ఫీజులు పెంచాలని బీసీసీఐ నిర్వాహకుల కమిటీని(సీఓఏ) కోరిన సంగతి తెలిసిందే. ఆదివారం హైదరాబాద్ లో సీఈవో రాహుల్ జోహ్రి, జాయింట్ సెక్రటరీ అమితాబ్ చౌదరిలకు కోచ్ అనిల్ కుంబ్లే పీజులు 150 శాతం పెంచాలని కోరుతూ పూర్తి నివేదికను అందజేశారు. ఇప్టటికే గ్రేడ్ ఏ ఆటగాళ్లు రూ.2 కోట్లు, గ్రేడ్ బి ఆటగాళ్లు రూ. 1కోటి, గ్రేడ్ సీ వారు రూ. 50 లక్షలు పొందుతున్నారు. అయితే కోహ్లీ, కుంబ్లే లు అన్నిఫార్మాట్లలో కలిపి గ్రేడ్ ఏ ఆటగాళ్లకు ఒక్కో సీజన్ కు రూ. 5 కోట్లు పెంచాలని కోరారు.
ఈ కొత్త విధానం ధోనికి చేటు చేసేలా ఉంది. ఇప్పటివరకూ ఫామ్, పేరు ప్రఖ్యాతుల ఆధారంగా భారత క్రికెటర్లు టాప్ గ్రేడ్ పొందుతున్నారు. ప్రస్తుతం కుంబ్లే, కోహ్లిలు కోరిన నివేదికలో అన్ని ఫార్మాట్లలో కలిపి గ్రేడ్ ఏ ఆటగాళ్లకు రూ. 5 కోట్లు ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదన ప్రకారం టెస్టు క్రికెటర్లకు అత్యధిక మొత్తం చెల్లించాలి. ఆ తరువాత వన్డేలు, టీ 20 ఆటగాళ్లు ఉండాలి. అంటే ఈ ప్రతిపాదన ఐపీఎల్ ఆడని చటేశ్వర పుజారా లాంటి క్రికెటర్ కు లాభిస్తుండగా, టెస్టు క్రికెట్ కు దూరమైన ధోనిపై ప్రభావం చూపక తప్పదు. ప్రస్తుతం ధోని 'ఏ' కేటగిరిలో ఉన్నప్పటికీ కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్కే పరిమితమయ్యాడు. అంటే ఈ ప్రతిపాదన అమలైతే ధోనికి ఆర్దికంగా నష్టం తప్పదు. 'ఏ' గ్రేడ్ లో ఉండి కూడా రెండు కోట్లు మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. ఈ నెల 26వ తేదీన జరిగే బీసీసీస సర్వసభ్య సమావేశంలో కోహ్లి-కుంబ్లే ప్రతిపాదనపై చర్చించే అవకాశం ఉంది.
మరి ధోని సంగతేమిటి?
Published Tue, May 23 2017 11:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement