ముంబై టాపార్డర్ బోల్తా | Sakshi
Sakshi News home page

ముంబై టాపార్డర్ బోల్తా

Published Tue, Apr 14 2015 8:55 PM

mumbai 46/3

అహ్మదాబాద్: ఐపీఎల్-8లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పరుగుల వేటలో చెమటోడుస్తోంది. బ్యాటింగ్ లైనప్లో మార్పులు చేసినా ఫలితం లేకపోయింది. ముంబై టాపార్డర్ విఫలమైంది. ముంబై 11 ఓవర్లలో 3 వికెట్లకు 46 పరుగులు చేసింది.

పార్థివ్ పటేల్ (16), రోహిత్ శర్మ (0), ఉన్ముక్త్ చంద్ (12) అవుటయ్యారు. మరో వైపు ఓపెనర్ ఫించ్ (10) కండరాల నొప్పితో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. కులకర్ణి, తాంబె, బిన్ని తలా వికెట్ తీశారు. కోరి ఆండర్సన్, పొలార్డ్ బ్యాటింగ్ చేస్తున్నారు.
 

Advertisement
Advertisement