ముంబై: రాజస్థాన్ రాయల్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ముందుగా నిర్దేశించినట్టు 14.3 ఓవర్లలో 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా.... ఆ సమయానికి 189 పరుగులే చేయడంతో అందరూ ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు చేజారినట్టే అనుకున్నారు. అయితే అనూహ్యంగా వారికి మరో బంతిని ఇవ్వడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ బంతిని ఆదిత్య తారే సిక్స్గా మలిచి జట్టును ఒడ్డున పడేసిన విషయం తెలిసిందే. అయితే 189 పరుగులతో స్కోరు సమం అయిన సమయానికి ముంబై జట్టు రాజస్థాన్ రాయల్స్కన్నా స్వల్పంగా ఎక్కువ రన్రేట్ కలిగి ఉంది.
ఆ సమయానికి ముంబై నెట్ రన్రేట్ 0.078099 కాగా రాజస్థాన్ రన్రేట్ 0.076821గా ఉంది. అయితే అదనంగా ఇచ్చిన నాలుగో బంతికి ముంబై సింగిల్ తీస్తే ఆ జట్టు రన్రేట్ రాజస్థాన్కన్నా కిందికి పడిపోయేది. దీన్ని బట్టి ముంబై ఆ బంతికి కనీసం రెండు పరుగులైనా చేయాల్సి ఉంటుంది. అయితే 190 పరుగులు చేస్తేనే మ్యాచ్ అయిపోతుంది కాబట్టి రెండు పరుగులు చేయడమనేది ఉండదు. దీంతో ముంబైకి బౌండరీ లక్ష్యాన్ని విధించారు. దీన్ని విజయవంతంగా ఆ జట్టు అధిగమించింది.
టై అవుతుందని ఊహించలేదు
రాయుడు రనౌట్ అయినప్పుడు 14.3 ఓవర్లలో స్కోరు సమమైంది. అసలు ఎవరు అర్హత సాధించారో మాకు అర్థం కాలేదు. 14వ ఓవర్ లేదా మరో రెండు బంతుల్లో మ్యాచ్ను గెలవాలనుకున్నాం. కానీ టై అవుతుందని ఊహించలేదు. బిగ్ స్క్రీన్లో ఇది చూపిస్తున్నా నేనటు చూడలేదు. తర్వాతి బంతికి ఫోర్ కొట్టి రాజస్థాన్ రాయల్స్ కన్నా రన్రేట్ మెరుగుపరుచుకుంటామని అనుకున్నాం.
- రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్ కెప్టెన్)
నిరాశచెందాం
మ్యాచ్ను ముగించిన తీరు నిరాశ కలిగించింది. ముంబై అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. 14.4 ఓవర్లలోనే 195 పరుగులు సాధించడం అత్యద్భుతం. మంచి పిచ్ అయినా మా ప్రణాళికలను సరిగా అమలు చేయలేదు. మా బౌలింగ్ పూర్తిగా విఫలమైంది. ఓవర్కు పది పరుగుల వరకు ఇచ్చినా మ్యాచ్ మా వైపే ఉండేది. కానీ వారు 15 పరుగులకు పైగా సాధించారు. మ్యాచ్ టై అయినప్పుడు ఓ దశలో మేమే గెలిచామనుకున్నాం.
- రాహుల్ ద్రవిడ్ (రాజస్థాన్ రాయల్స్ మెంటర్)
మరో బంతి ఎందుకంటే...
Published Tue, May 27 2014 12:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement