వచ్చే ఏడాది న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత పర్యటనకు వచ్చే అవకాశముంది. ఈ సిరీస్కు భారత్ ఆతిథ్యమివ్వవచ్చని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో వెళ్లిన టీమిండియా సిరీస్ ముగిశాక జనవరిలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్టోబర్-నవంబర్లో స్వదేశంలో సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ను ఆహ్వానించనున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఐసీసీ భవిషత్ పర్యటనల ప్రణాళిక ప్రకారం 2014-15 సీజన్లో వెస్టిండీస్ భారత పర్యటనకు రానుంది. కరీబియన్లతో ఇటీవల స్వదేశంలో సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ గ్రేట్ సచిన్ ఈ సిరీస్లో తన చరిత్రాత్మక 200వ టెస్టు అనంతరం రిటైరయ్యాడు.
2014లో భారత పర్యటనకు న్యూజిలాండ్!
Published Thu, Dec 5 2013 3:56 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement