Sakshi News home page

భారత్‌కు 8 పతకాలు

Published Fri, Apr 15 2016 1:19 AM

Odisha girl Anwesha bags gold in Asian Youth Chess Championship

న్యూఢిల్లీ:  ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. మంగోలియాలో జరిగిన ఈ  టోర్నీలో 3 స్వర్ణాలు, 2 రజతాలు, 3 కాంస్య పతకాలను సాధించారు. అండర్-12 బాలబాలికల విభాగంలో రెండు స్వర్ణాలను భారత క్రీడాకారులే గెలుచుకున్నారు. బాలుర ఈవెంట్‌లో ప్రజ్ఞానానంద, బాలికల విభాగంలో దివ్యా దేశ్‌ముఖ్ విజేతలుగా నిలిచారు. ఇదివరకే దివ్య బ్లిట్జ్‌లో స్వర్ణం, ర్యాపిడ్ ఈవెంట్‌లో రజతాన్ని నెగ్గింది.

Advertisement
Advertisement