రొసియూ (డొమినికా): వెస్టిండీస్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. చివరిదైన మూడో టెస్టులో పాకిస్తాన్ 101 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. పాకిస్తాన్ స్పిన్నర్ యాసిర్ మరోసారి అద్భుతంగా రాణించి ఐదు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించాడు. యాసిర్ దెబ్బకు 304 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ ఆరంభించిన విండీస్ 202 పరుగులకే చాపచుట్టేసింది. యాసిర్ కు జతగా హసన్ అలీ మూడు వికెట్లు సాధించాడు.
విండీస్ రెండో ఇన్నింగ్స్ రోస్టన్ ఛేజ్(101 నాటౌట్;239 బంతుల్లో 12 ఫోర్లు, 1సిక్సర్) సెంచరీ సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు. అతనికి మిగతా ఆటగాళ్ల నుంచి సహకారం లభించకపోవడంతో విండీస్ కు ఘోర ఓటమి తప్పలేదు. ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో విండీస్ కు పరాజయం తప్పలేదు. ఈ సిరీస్ లో తొలి టెస్టును పాకిస్తాన్ గెలవగా, రెండో టెస్టులో విండీస్ విజయం సాధించింది.
పాకిస్తాన్దే సిరీస్
Published Mon, May 15 2017 2:52 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement