అడిలైడ్ : ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో భారత్ మరో వికెట్ కోల్పోయింది. భారత బ్యాట్స్మన్ పుజారా 73 పరుగుల వద్ద అవుటయ్యాడు. నాథన్ లియోన్ బౌలింగ్లో పుజారా బౌల్డయ్యాడు. మ్యాచ్ మూడో రోజు గురువారం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ రెండు 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రహానె బ్యాటింగ్కు దిగాడు. కోహ్లీతో 36 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
భారత ఓపెనర్లు మురళీ విజయ్ (53) హాఫ్ సెంచరీ చేయగా, శిఖర్ ధవన్ 25 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లు జాన్సన్, హారిస్ చెరో వికెట్ తీశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 7 వికెట్లకు 517 పరుగులు సాధించింది. ఈ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.
అడిలైడ్ టెస్టు; 73 పరుగుల వద్ద పుజారా అవుట్
Published Thu, Dec 11 2014 9:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement