Sakshi News home page

ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

Published Mon, Apr 27 2015 7:36 PM

ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

మొహాలీ: ఐపీఎల్-8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో కింగ్స్ లెవెన్ పంజాబ్ కెప్టెన్ జార్జి బెయిలీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.  సోమవారం రాత్రి 8 గంటల నుంచి ఈ మ్యాచ్ జరగనుంది.

ఈ టోర్నీలో హైదరాబాద్, పంజాబ్ చెరో ఆరు మ్యాచ్లు ఆడి రెండేసి విజయాలు మాత్రమే సాధించాయి. ఇరు జట్లు నాలుగేసి మ్యాచ్ల్లో ఓటమి చవిచూశాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement