కోల్ కతా: ఐపీఎల్ -8లో భాగంగా శనివారం సాయంత్రం కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు బ్యాటింగ్ కు దిగింది. మురళీ విజయ్, మనన్ వోహ్రా ఓపెనర్లుగా వచ్చారు. ఈ మ్యాచ్ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతోంది. ఈ సీజన్లో భాగంగా ఇప్పటికే 10 మ్యాచ్లు ఆడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కేవలం రెండింటిలో మాత్రమే నెగ్గి నాలుగు పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మాత్రం ఆడిన 11 మ్యాచ్ల్లో ఆరింటిలో నెగ్గింది. నాలుగింటిలో ఓడింది. మరొక మ్యాచ్ టై అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పట్టికలో 13 పాయింట్లతో నైట్ రైడర్స్ జట్టు మూడో స్థానంలో ఉంది.
బ్యాటింగ్ కు దిగిన పంజాబ్
Published Sat, May 9 2015 3:57 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- బీపీతో హార్ట్ఎటాక్
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
- మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా?
Advertisement