ముంబై: జేఎస్డబ్ల్యూ ఇండియా స్క్వాష్ సర్క్యూట్ ఓపెన్ టోర్నమెంట్లో జాతీయ మాజీ చాంపియన్ హరీందర్ పాల్ సింగ్ సంధూ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో హరీందర్ పాల్ 4–11, 11–6, 11–2, 11–3తో ఏడో సీడ్ ఇవాన్ యువెన్ (మలేసియా)పై సంచలన విజయం సాధించాడు.
మరో మ్యాచ్లో ‘వైల్డ్ కార్డు’తో మెయిన్ ‘డ్రా’లో ఆడుతున్న రమిత్ టాండన్ (భారత్) 11–7, 4–11, 11–4, 11–3తో ఎనిమిదో సీడ్ అబ్దుల్లా తమిమీ (ఖతర్)ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్ బెర్త్ సంపాదించాడు.
క్వార్టర్ ఫైనల్లో హరీందర్ పాల్ సంధూ
Published Wed, Nov 8 2017 1:13 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement