హెచ్ఎస్ఏ సమ్మర్ క్యాంప్ ఫుట్బాల్ టోర్నీ
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: హెచ్డీఎస్ఏ సమ్మర్ క్యాంప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో రహీమ్ ఎలెవన్ , అజీజ్ ఎలెవన్ జట్లు ఫైనల్లో తలపడుతాయి. హైదరాబాద్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ (హెచ్డీఎస్ఏ) ఆధ్వర్యంలో జింఖానా మైదానంలో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన తొలి సెమీస్లో రహీమ్ ఎలెవన్ జట్టు 1-0 స్కోరుతో తంగరాజ్ ఎలెవన్ జట్టుపై విజయం సాధించింది.
రహీమ్ ఎలెవన్ జట్టులో డొమినక్ ఏకైక గోల్ సాధించి తన జట్టుకు విజయాన్ని అందించారు. అజీజ్ ఎలెవన్ జట్టు 1-0తో యూసుఫ్ ఖాన్ ఎలెవన్ జట్టుపై విజయం సాధించింది. అజీజ్ ఎలెవన్ జట్టు ఆటగాడు వరుణ్ ఏకైక గోల్ చేశాడు.
ఫైనల్లో రహీమ్ ఎలెవన్, అజీజ్ ఎలెవన్
Published Sun, May 25 2014 12:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
కూటమి కక్కిన విషం.. నలుగురు వృద్ధులు మృతి
తొడలు కొట్టే నేత.. ప్రజాసేవలో తొండాట
ఏపీలో జగన్తోనే ముస్లిం రిజర్వేషన్లు: అసదుద్దీన్ ఒవైసీ
ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
తీరం మారింది
నిర్మాత బండ్ల గణేష్పై కేసు నమోదు
ఢిల్లీ సుల్తాన్లను ఎదిరిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
హస్తిన ‘దండు’యాత్ర
హార్సిలీహిల్స్ ఘాట్రోడ్డుపై తలకిందులైన కారు
తప్పక చదవండి
- ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
Advertisement