టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నరాజస్థాన్ | Sakshi
Sakshi News home page

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నరాజస్థాన్

Published Sun, Apr 12 2015 3:35 PM

Rajasthan Royals won the toss and elected to field firs

ఢిల్లీ: ఐపీఎల్-8 లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తుండగా, ఢిల్లీ డేర్ డెవిల్స్ ఈ మ్యాచ్ లో గెలిచి టోర్నీలో బోణీ కొట్టాలని చూస్తోంది.

 

ఈ మ్యాచ్ లో కూడా రాజస్థాన్ రాయల్స్ రెగ్యులర్ కెప్టెన్ షేన్ వాట్సన్ బెంచ్ కే పరిమితం కావడంతో ఆ బాధ్యతలను స్టీవ్ స్మిత్ నిర్వహిస్తున్నాడు.

Advertisement
Advertisement