ఓడినా.. ప్రశంసలు ముంచెత్తాయి.. | Sakshi
Sakshi News home page

ఓడినా.. ప్రశంసలు ముంచెత్తాయి..

Published Mon, Jul 24 2017 12:42 PM

ఓడినా.. ప్రశంసలు ముంచెత్తాయి..

హైదరాబాద్‌: మహిళా వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఓడినా మిథాలీ సేన పై ప్రశంసల జల్లు కురిస్తోంది. టోర్నీకి ముందు క్వాలిఫైయర్‌ మ్యాచ్‌ల నుంచి ఫైనల్‌ చేరిన భారత మహిళల పోరాట పటిమకు సగటు భారత అభిమాని ముగ్ధుడయ్యాడు. మాజీ క్రికెటర్ల నుంచి ప్రస్థుత క్రికెటర్లు..  ఇటు టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ప్రతి ఒక్కరు మిథాలీ సేన పోరాట పటిమ గర్వించేలా ఉందని పొగడ్తలతో ముంచెత్తారు. ఏప్పుడూ మ్యాచ్‌ ఓడిపోయినా.. ఆగ్రహానికి గురయ్యే భారత అభిమానులు.. ఫస్ట్‌ టైం సోషల్‌ మీడియాలో భారత మహిళలకు అండగా నిలుస్తూ క్రీడా స్పూర్తిని చాటుతున్నారు. వారి ప్రదర్శనను ప్రశంసిస్తున్నారు.

దిగ్గజాల ప్రశంసల ట్వీట్లు..

మహిళా క్రికెటర్లు సాయశక్తుల పోరాడారు. టోర్నీ ఆసాంతం వారు గొప్ప పట్టుదలను నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ జట్టును చూసి గర్విస్తున్నా- ప్రధాని నరేంద్రమోదీ
 

Advertisement
Advertisement