క్వార్టర్స్‌లో సాయి దేదీప్య | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సాయి దేదీప్య

Published Tue, Dec 26 2017 10:42 AM

sai dedeepya enters quarters of AITA womens tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి వై. సాయిదేదీప్య ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. సోమవారం త్రివేండ్రంలో జరిగిన తొలి రౌండ్‌లో దేదీప్య 6–4, 6–2తో మేఘ ముత్తుకుమారన్‌ (తమిళనాడు)పై విజయం సాధించింది.

 

Advertisement
Advertisement