సానియా జంట శుభారంభం | Sakshi
Sakshi News home page

సానియా జంట శుభారంభం

Published Thu, May 26 2016 1:43 AM

సానియా జంట శుభారంభం

మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట 7-6 (7/4), 6-2తో కసాత్‌కినా-పనోవా (రష్యా) ద్వయంపై నెగ్గి శుభారంభం చేసింది.

పురుషుల డబు ల్స్ తొలి రౌండ్‌లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంట 6-2, 6-2తో రాబర్ట్-సిడొరెంకో (ఫ్రాన్స్) జోడీపై... లియాండర్ పేస్ (భారత్)-మట్కోవ్‌స్కీ (పోలెండ్) ద్వయం 7-6 (7/3), 7-6 (8/6)తో బ్యూరీ (బెలారస్)-ఇస్తోమిన్ (ఉజ్బెకిస్తాన్) జంటపై గెలిచి రెండో రౌండ్‌లోకి చేరుకున్నాయి.

Advertisement
Advertisement