రెండో టెస్టులో శ్రీలంక చిత్తు
కేప్టౌన్: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో కూడా దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. 507 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన లంక నాలుగో రోజు పేసర్ కగిసో రబడా (6/55) ధాటికి 62 ఓవర్లలో 224 పరుగులకే కుప్పకూలింది. దీంతో దక్షిణాఫ్రికా 282 పరుగుల తేడాతో భారీ విజయాన్ని దక్కించుకుంది. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (82 బంతుల్లో 49; 8 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. 130/4 ఓవర్నైట్ స్కోరుతో గురువారం ఆట ప్రారంభించిన లంకను ఆదిలోనే రబడ దెబ్బతీశాడు. నిలకడగా ఆడుతున్న చండిమాల్ (55 బంతుల్లో 30; 3 ఫోర్లు)ను అవుట్ చేయడంతో లంక కోలుకోలేకపోయింది.
దీంతో ఐదో వికెట్కు 75 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం ప్రమాదకరంగా మారుతున్న మాథ్యూస్, తరంగ (7 బంతుల్లో 12; 3 ఫోర్లు)ను ఒకే ఓవర్లో రబడ పెవిలియన్కు చేర్చాడు. చివర్లో హెరాత్ (35 నాటౌట్) కొద్ది సేపు పోరాడినా లాభం లేకపోయింది. ఫిలాండర్కు మూడు వికెట్లు దక్కాయి. ఈ టెస్టులో మొత్తం పది వికెట్లు తీసిన ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రబడా శ్రీలంకపై ఈ ఘనత సాధించిన రెండో దక్షిణాఫ్రికా బౌలర్గా పేరు తెచ్చుకున్నాడు. తాజా ఫలితంతో సఫారీలు మూడు టెస్టుల సిరీస్ను 2–0తో గెలుచున్నారు. చివరి టెస్టు 12 నుంచి జొహన్నెస్బర్గ్లో జరుగుతుంది.
దక్షిణాఫ్రికాదే సిరీస్
Published Fri, Jan 6 2017 12:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement