ధావన్, కోహ్లి అర్థ సెంచరీలు | Sakshi
Sakshi News home page

ధావన్, కోహ్లి అర్థ సెంచరీలు

Published Sun, Feb 15 2015 10:46 AM

ధావన్, కోహ్లి అర్థ సెంచరీలు

అడిలైడ్: పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి అర్థ సెంచరీలు సాధించారు. ముందుగా ధావన్ హాఫ్ సెంచరీ కొట్టాడు  54 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికి 12వ అర్థసెంచరీ.

తర్వాత కోహ్లి కూడా హాఫ్ సెంచరీ బాదాడు. 60 బంతుల్లో 5 ఫోర్లతో అర్థశతకం చేశాడు. వన్డేల్లో అతకిది 34వ అర్థసెంచరీ. ఓపెనర్ రోహిత్ శర్మ 15 పరుగులు చేసి అవుటయ్యాడు. టీమిండియా 23 ఓవర్లలో 122/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.

Advertisement
Advertisement