ఆసియా మిక్స్‌డ్‌ టోర్నీకి సైనా, సింధు దూరం | Sakshi
Sakshi News home page

ఆసియా మిక్స్‌డ్‌ టోర్నీకి సైనా, సింధు దూరం

Published Tue, Feb 14 2017 12:45 AM

sindhu Saina Nehwal  , distance to  Asian Mixed  tournament

హో చి మిన్‌ సిటీ: ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు భారత స్టార్‌ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధు దూరం అయ్యారు. మంగళవారం ఇక్కడ మొదలయ్యే ఈ టోర్నీలో గ్రూప్‌ ‘డి’లో భారత్‌తోపాటు కొరియా, సింగపూర్‌ జట్లు ఉన్నాయి.
 

Advertisement
Advertisement