50 పరుగుల స్కోరు చేసిన లంక | Sakshi
Sakshi News home page

50 పరుగుల స్కోరు చేసిన లంక

Published Wed, Mar 18 2015 10:14 AM

50 పరుగుల స్కోరు చేసిన లంక

సిడ్నీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచకప్ తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక 50 పరుగులు పూర్తి చేసింది. 15 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 50 పరుగుల స్కోరు చేరుకుంది. తిరిమన్నె 32, సంగక్కర 6 పరుగులతో ఆడుతున్నారు. కుశాల్ పెరీరా(3), దిల్షాన్(0) అవుటయ్యారు. అబాట్, స్టెయిన్ చెరో వికెట్ తీశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement