157 పరుగులతో ఇంగ్లండ్ ఓటమి
చెస్టర్ లీ స్ట్రీట్: ఇంగ్లండ్ చేతిలో తొలి వన్డేలో ఎదురైన ఓటమికి శ్రీలంక దీటైన జవాబిచ్చింది. దిల్షాన్ (101 బంతుల్లో 88; 7 ఫోర్లు) భారీ అర్ధసెంచరీకి తోడు బౌలర్లంతా సమష్టిగా రాణించడంతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో 157 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.
ప్రియంజన్ (33 బంతుల్లో 43), సంగక్కర (40) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో విఫలమైన ఇంగ్లండ్ 26.1 ఓవర్లలోనే 99 పరుగులకే కుప్పకూలింది. తాత్కాలిక కెప్టెన్ మోర్గాన్ (40) మినహా... లంక బౌలర్ల ధాటికి ఏ ఒక్కరూ క్రీజులో నిలవలేకపోయారు. కులశేఖర (3/15) మూడు వికెట్లతో టాపార్డర్ను కూల్చగా, సేననాయకే (4/13) నాలుగు వికెట్లతో మిగిలిన పనిని పూర్తి చేశాడు. దిల్షాన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మూడో మ్యాచ్ ఈ నెల 28న జరగనుంది.
శ్రీలంక ఘనవిజయం
Published Mon, May 26 2014 1:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement