సిడ్నీ: ఓ వ్యక్తిపై దాడి కేసులో విచారణ ఎదుర్కొంటూ ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్కు దూరమైన ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ను వన్డేల్లో ఆడించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్ణయం తీసుకుంది. యాషెస్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే ఐదు వన్డేల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో స్టోక్స్కు చోటు లభించింది. దాడి ఘటనలో అతనితో పాటే ఉన్న హేల్స్ను కూడా ఈ టీమ్లోకి ఎంపిక చేశారు.
అయితే వీరిద్దరు కూడా తుది జట్టులో ఉండి మ్యాచ్లు ఆడతారా అనేదానిపై ఇంకా సందిగ్ధత నెలకొనే ఉంది. బ్రిస్టల్లో జరిగిన నైట్ క్లబ్ ఉదంతం తర్వాత ఇంగ్లండ్, వెస్టిండీస్తో రెండు వన్డేలు ఆడగా...వాటిలో ఆడించకుండా ఈ ఇద్దరినీ పక్కన పెట్టారు. ప్రస్తుతం స్టోక్స్ న్యూజిలాండ్లో దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు.
వన్డే జట్టులో స్టోక్స్
Published Fri, Dec 8 2017 12:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్
No Headline
మత్స్యకారులను ఆదుకున్నారు
అపర భగీరఽథుడు
ఇచ్ఛాపురానికి అశోక్ చేసిందేమిటి..?
మమ్మల్ని ఆదుకునే నాయకుడు
గంజాయి నిల్వల పట్టివేత
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై కూటమి దుష్ప్రచారం
సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా
దేవాలయంలో నకిలీ రశీదులతో వసూళ్లు
తప్పక చదవండి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- Telangana: మరో రెండు రోజులు వానలు
Advertisement