ఐదు ఓవర్లలో టీమిండియా స్కోరు 20/0 | Sakshi
Sakshi News home page

ఐదు ఓవర్లలో టీమిండియా స్కోరు 20/0

Published Thu, Mar 26 2015 1:39 PM

team india gets 20 runs in five overs

సిడ్నీ:వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా ఐదు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 20 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.  ఓపెనర్లు రోహిత్ శర్మ(11), శిఖర్ ధావన్(7) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 328 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆచితూచి ఆడుతోంది.

Advertisement
Advertisement