Sakshi News home page

10 ఓవర్లలో టీమిండియా స్కోరు 82/2

Published Fri, Jul 17 2015 5:22 PM

team india gets 82 runs and lose two wickets after 10 overs

హరారే: జింబాబ్వేతో జరుగుతున్న తొలి ట్వంటీ 20లో టీమిండియా 10 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. రాబిన్ ఉతప్ప(6), మనీష్ పాండే(0)క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు ఓపెనర్లు అజింక్యా రహానే(33), మురళీ విజయ్ (34) లు పెవిలియన్ కు చేరారు. వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ట్వంటీ 20 సిరీస్ ను కూడా చేజిక్కించుకుని జింబాబ్వే పర్యటనను దిగ్విజయంగా ముగించాలని భావిస్తోంది. ఇరు జట్ల మధ్య చివరిదైన రెండో ట్వంటీ 20 ఆదివారం(జూలై 19) నాడు జరుగనుంది.

Advertisement

What’s your opinion

Advertisement