అండర్-19 ప్రపంచకప్
షార్జా : డిఫెండింగ్ చాంపియన్ భారత్ అండర్-19 ప్రపంచకప్లో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్లో భారత్ 46 పరుగుల తేడాతో వెస్టిండీస్పై విజయం సాధిం చింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 8 వికెట్లకు 340 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఓపెనర్ అంకుశ్ బైన్స్ (74), సంజూ శామ్సన్ (67), శ్రేయాస్ అయ్యర్ (66) అర్ధ సెంచరీలతో రాణించారు. ఆ తర్వాత బరిలోకి దిగిన వెస్టిండీస్ 8 వికెట్లు కోల్పోయి 294 పరుగులు మాత్రమే చేయగలిగింది.తేజ్నారాయణ్ చందర్పాల్ సెంచరీ (136 బంతుల్లో 112, 8 ఫోర్లు, 1 సిక్సర్)తో రాణించినా.. కోల్మన్ (45), పూరన్ (54) మినహా మిగిలిన బ్యాట్స్మెన్ రాణించలేకపోయారు. భారత్ చేతిలో ఓడిన వెస్టిండీస్ ఈ టోర్నీలో ఆరో స్థానంలో నిలిచింది.
భారత్కు ఐదో స్థానం
Published Fri, Feb 28 2014 1:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సంక్షేమ పాలన సీఎం జగన్తోనే సాధ్యం
అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యం
నేతన్నల ఆప్తబంధువు జగనన్న
బొండాకు ఓటుతో బుద్ధి చెప్పాలి
బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులకు అన్యాయం
వైఎస్సార్ సీపీలోనే బీసీలకు ప్రాధాన్యం
సర్నాల గెలుపునకు సమష్టిగా కృషి చేయాలి
ఆ పాపం బాలశౌరిదే
మేం ఓటేశాం
ప్రమాదంలో ముస్లిం సమాజం
తప్పక చదవండి
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
Advertisement